Saturday, June 27, 2026
HomeAndhra Pradeshతిరువూరు పట్టణంలో ప్రజాపోరు సమావేశం

తిరువూరు పట్టణంలో ప్రజాపోరు సమావేశం

-

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆఫీసు నందు ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తిరువూరు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై కొనసాగే ప్రజాపోరు తిరువూరు నియోజకవర్గంలో విజయవంతం కావాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిత్దేశాన్ని చేశారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp