Saturday, June 27, 2026
HomeAndhra Pradeshమలికిపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మలికిపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

-

మలికిపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్ డి ఓ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక… ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా 41 అర్జీలను స్వీకరించచారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి కె .మాధవి ,మలికిపురం మండల పరిషత్ అధ్యక్షురాలు “మేడిచర్ల సత్యవాణి రాము “మరియు డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp