Saturday, June 27, 2026
HomeTelanganaKamareddyబ్రాహ్మణపల్లి రైతులపై చర్యల కోసం వినతి పత్రం

బ్రాహ్మణపల్లి రైతులపై చర్యల కోసం వినతి పత్రం

-

కామారెడ్డి జిల్లా ఈరోజు వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు అలుగులో చెక్కలను ధ్వంసం చేసిన బ్రాహ్మణపల్లి , కుప్పియాల్ , టేకురాల గ్రామాల రైతులపై చర్య తీసుకోవాలని ఇరిగేషన్ డిప్యూటీ సులోచన రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్లూరు ఎల్లారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ సంకరి లింగం , మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆకుల సిద్ధిరాములు , రైతుబంధు అధ్యక్షులు సాకలి బాలరాజు , పోసానిపేట వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఎక్స్ వైస్ చైర్మన్ సిహెచ్ తిరుపతి , మాజీ ఉపసర్పంచ్ టంకరి రవి పాల్గొన్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp