Saturday, June 27, 2026
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUగిరిజన సమస్యలపై చర్చకు ఐటిడిఏ సమావేశం అవసరం

గిరిజన సమస్యలపై చర్చకు ఐటిడిఏ సమావేశం అవసరం

-

అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మీడియా మిత్రులతో! మాట్లాడుతూ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం అంటేనే ఒక మినీ అసెంబ్లీ లాంటిది ప్రతి మూడు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశం జరపాలి. కానీ గత రాష్ట్ర ప్రభుత్వము గిరిజన సమస్యల పైన విస్మరించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్రంలో ఉన్న ఐటీడీలలో తక్షణమే మినీ అసెంబ్లీ ఐటిడిఏ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి గిరిజనుల సమస్య పరిష్కారం కోసం చర్చలు జరపాలని ప్రధానంగా జి ఓ నెంబర్ 3 చట్టబద్ధత కొరకు గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎంపీ గారు శాసనసభ్యులు జడ్పిటిసిలు ఎంపిటిసిలు మరియుఎంపీపీలు అన్ని రాజకీయ పార్టీలు గిరిజన నాయకులు ద్వారా సమావేశం ఏర్పాటు చేయాలి. ఐదు షెడ్యూల్ భూభాగం 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి? అక్రమ నిర్మాణాలు ఆపాలి? ఐటీడీఏ పరిధిలో పూర్తిస్థాయి ఉద్యోగ నియామకాలు గిరిజనుల ద్వారా చేపట్టాలి రాష్ట్ర గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను రెవెన్యూ వాల్ చేయాలి. తొలి సంతకం అమలు చేయాలి అదేవిధంగా బోయ వాల్మీకి గిరిజనేత్రులను గిరిజన జాబితాలో చేర్పించడానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని ఐటీడీఏల్లో పూర్తిస్థాయి డిప్యూటీ డైరెక్టర్లను నియమించాలని. ఈ సమస్యల పైన గిరిజన కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు స్పందించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మిడిశెట్టి గాసన్న. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh heavy rain alert yellow warning for coastal districts

Heavy rains | ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ కీలక...

Heavy rains: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పుల కారణంగా రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే...
- Advertisement -
Chat on WhatsApp